హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి అన్ని పార్టీలు. అయితే ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది అన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని భావిస్తోంది. అదే సమయంలో అటు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక బీజేపీ ఢిల్లీ పెద్దలను కూడా రంగంలోకి దింపి ప్రచారం నిర్వహించాలని భావించింది. ఇప్పటికే తెలం