తువాలు, ఇదొక చిన్న దేశం. ఇటీవల ప్రారంభమైన కాప్26 సమావేశాల సందర్భంగా ఈ చిన్న దేశంలోని వారు ఐక్యరాజ్యసమితికి ఆయా సమావేశాల సందర్భంగా కాలుష్య ప్రభావాన్ని తెలిపేందుకు వినూత్నంగా ప్రయత్నించారు. అందుకు స్వయంగా ఆ దేశంలోని మంత్రి నీళ్లలో మోకాళ్ళ లోటు దిగి అక్కడ నుండి ప్రసంగించారు. ఆయన ఈ ప్రసంగం ద్వారా వాతావరణ మార్పుల వలన కలిగే దుష్ఫలితాల గురించి ప్రస్తావించారు. ఆయన తువాలు మంత్రి సైమన్ కోఫెది. ఇలా వినూత్నంగా ప్రసంగించడం వలన ఆయన పర్యావరణ కాలుష్యంపై తనదైన శైలిలో స్పందించి అందరిని ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఫ