విమాన ప్రయాణీకులకు కోవిడ్ టెస్ట్ తప్పని సరి... ఎక్కడో తెలుసా ?


కోవిడ్-19లో వైరస్ ఓమిక్రాన్ రూపంలో మానవాళిని మరింత భయపెడుతూ ముందుకు వస్తున్న నేపథ్యంలో.. జనావళిపై ఆంక్షలు పెరుగుతున్నాయి. అందరిలోనూ కనిపించని శత్రువు ఎం చేయనుందో నన్న ఆందోళన నేపథ్యంలో ఈ ఆంక్షలకు తప్పనిసరి కానున్నాయి. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్రం విమాన ప్రయాణీకులపై నిఘా పెంచింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విమాన ప్రయాణీకులకు కోవిడ్-19 పరీక్షల్లో భాగమైన ఆర్టీ పిసిఆర్ పరీక్షలు నిర్వహించ నుంది. తొలుత విమానాల ద్వారా {{RelevantDataTitle}}