డ్రగ్స్‌పై హైదరాబాద్‌ పోలీసులు సంచలన ప్రకటన ?

Veldandi Saikiran

కోవిద్ టైమ్ లో  కొంత మంది విద్యార్థులు గంజాయి కి అలవాటు పడ్డారని.. కొంత మంది అమ్మాయిలు కూడా అలవాటు పడుతున్నారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని.. డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్.  ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్  రెండు మాదక ద్రవ్యాలు అని.. పిల్లల పట్ల పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్.  గ్రామీణ ప్రాంతాల లో కూడా మాదక ద్రవ్యాలు గంజాయి లభిస్తున్నాయని.... అటవీ ప్రాంతల నుండి వీటిని రవాణా చేస్తున్నారన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్.  


ముఖ్యమంత్రి కె సి అర్ స్వయానా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం అన్ని చారలు తీసుకోవాలని ఆదేశించారని..  వెయ్యి మంది పోలీసులతో నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ & నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్వెస్టిగేషన్ వింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని వెల్లడించారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్.   మాదక  ద్రవ్యాలు అమ్మిన కొన్న కటిన చర్యలు తప్పవు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే వారిని అరెస్ట్ చేసి జైలు కు పంపుతాం.. అట్టి వారిని రిహల్బ్టేషన్ పంపించి సమాజంలో ఓ వ్యక్తిగా తీర్చిదిద్దుతామని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్.  భవిషత్ కుటుంబాల్లో ఎవరు కూడా మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా కటిన చర్యలు తీసుకుంతున్నము.. అందరి భాగస్వామ్యంతో మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రజల్లో చైతన్యం నిం పెల ప్రచారం చేపడుతామన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్..  సి వి ఆనంద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: