పవన్ కల్యాణ్ కౌలు రైతుల సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన రాయలసీమలోని కొన్నిజిల్లాల్లో పర్యటించారు. అనేక మంది కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. ఇక ఇప్పుడు ఆయన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించబోతున్నారు. అయితే.. పవన్ కళ్యాణ్ పర్యటనకు ఆటంకాలు కలిగించే ప్రయత్నం జరుగుతోందని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ధర్మాజీగూడెం వద్ద రోడ్డును తవ్వేస్తున్న వైనం ఇప్పుడు వెలుగు చూసిందంటున్నారు. ఈ ప్రయత్నాన్ని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదె