క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యింది..ప్రస్తుతం అన్నీ డిజిటల్ గానే పేమెంట్స్ జరుగుతున్నాయి.కొన్ని సందర్భాల లో కస్టమర్లకు భద్రత ఉండటం లేదని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది.2022 జులై 1 నుంచి ఆన్లైన్ వ్యాపారులు కార్డ్ డేటాను స్టోర్ చేసే వీల్లేకుండా చేసింది.కస్టమర్లను సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతేడాదే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టోకనైజేషన్ రూల్స్ ఇష్యూ చేసింది.