ఎల్ఐసీ అద్భుతమైన ప్లాన్.. రూ.50 లక్షలు ఆదాయం పొందొచ్చు.. ఎలాగంటే?

Satvika
ప్రభుత్వ భీమా ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ కస్టమర్ల కోసం మరో ప్లాన్ ను అందుబాటులోకి తీసుకోని వచ్చింది.ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేసినట్లయితే మెరుగైనా లాభాలు అందుకోవచ్చు. ఎల్‌ఐసీలో ఉన్న ఓ స్కీమ్‌లో మీరు ప్రతిరోజూ రూ. 260 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.54 లక్షల వరకు రాబడి పొందవచ్చు. నేటి కాలంలో పెట్టుబడికి సంబంధించి అనేక ఆప్షన్స్‌ ఉన్నాయి. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు ప్రభుత్వ పథకాలు, పెన్షన్ పథకాలలో డబ్బును పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే ఈ స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టడం సురక్షితమైనది. అలాగే మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంటుంది.

భీమాలో సురక్షితమైన పెట్టుబడి కోసం చాలా మంది ప్రజలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ డబ్బుతో కూడా ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక ఎల్‌ఐసీ ప్రవేశపెట్టే పథకాల్లో {{RelevantDataTitle}}