ఢిల్లీ : సీను మొత్తం మారిపోయిందా ? జుట్టుపీక్కంటున్న ఈడీ

Vijaya




ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీన్ మొత్తం మారిపోయింది. తమ విచారణలో స్కామ్ మొత్తం వ్యవహారాలను తనంతట తానుగా అన్నీ బయటపెట్టేశాడని ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెప్పిన అరుణ్ రామచంద్రపిళ్ళై ఒక్కసారిగా అడ్డం తిరిగాడు.  ఈడీ చెప్పినట్లుగా తమ విచారణలో తాను కల్వకుంట్ల బినామీగా అంగీకరించిన పిళ్ళై తాజాగా తన ప్రకటనను వాపసు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ వేశారు.



విచిత్రంగా కోర్టు కూడా పిళ్ళై పిటీషన్ను అడ్మిట్ చేసుకుని ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి నోటీసులు ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. తమ విచారణలో కవితకు తాను బినామీని అని, తన ఇండోస్పిరిట్ కంపెనీలో కవితకు 32.5 శాతం వాటా ఉందని పిళ్ళై చెప్పినట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో  కోర్టుకు చెప్పింది. లిక్కర్ స్కామ్ లో తాను {{RelevantDataTitle}}