రేస్ సర్వే : ఏపీలో ఆ పార్టీదే గెలుపు...ఆపడం ఎవరి తరం కాదు ?
అయితే సీట్ల వివరాలు ఈ సంస్థ చెప్పలేదు కానీ... పర్సంటేజ్ ల లెక్కలు వివరించింది. రేస్ సంచలన సర్వే ప్రకారం... వైసిపి పార్టీకి 49. 8 శాతం ఓటింగ్ వస్తుందట. అంటే దాదాపు వైసీపీ పార్టీకి 50% ఓటింగ్ వస్తుందన్నమాట. ఇక అటు తెలుగుదేశం కూటమికి... 45% ఓటింగ్ పర్సంటేజ్ వస్తుందట. ఇతర పార్టీలకు మూడు శాతం ఓటింగ్ వస్తుందని సర్వే సంస్థ వెల్లడించింది.
ఇక సైలెంట్ ఓటింగ్... అంటే ఏ పార్టీకి ఓటు వేశామనేది చెప్పని ఓటర్ల శాతం 2.8% ఉందట. ఈ ఓట్లన్నీ కూటమికి... పడినప్పటికీ... ఓవరాల్ గా తెలుగుదేశం కూటమికి 48 శాతం వరకు ఓటింగ్ వస్తుంది. ఈ లెక్కన వైసిపి పార్టీ కచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తుందన్నమాట. అందరూ చెబుతున్నట్టు 95 స్థానాలకు పైగా... వైసిపి పార్టీ ఎమ్మెల్యేలను గెలిచే ఛాన్స్ ఉంటుంది. 49 శాతం పర్సంటేజ్ చూసుకున్నా కూడా... సెంచరీ వరకు వైసిపి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఓవరాల్ గా... జగన్మోహన్ రెడ్డి మరోసారి.. ముఖ్యమంత్రి అయి...అనే నేను అననున్నారు.