నాగపూర్: సినీ గ్లామర్ కి రంగులు.. ఆధిక్యంలో కంగనా రనౌత్..!
ఇకపోతే సినిమాల నుంచి ఎన్నికలలో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఇక తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించింది.. ఈమెకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర బిజెపి అగ్ర నేతల మద్దతు కూడా లభించింది.. అలాగే కాంగ్రెస్ నుంచి హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమ్ ఆదిత్య సింగ్ తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించారు. ఇక అలా ఎట్టకేలకు విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ తరపున పోటీ పడగా కంగనా రనౌత్ బీజేపీ తరఫున పోటీ పడింది.. ఇక తాజాగా ఓట్లు లెక్కింపులో ప్రస్తుతం కంగనా లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది..ఇక ఇక్కడ ఎవరు గెలుపొందారు అనే విషయం తెలియాలి అంటే పూర్తి ఫలితాలు వెలువడే వరకు ఎదురు చూడాల్సిందే మొత్తానికైతే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ లీడింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.