రాయలసీమ: ఉమ్మడి జిల్లాలో సత్తా చాటిన మహిళ ఎమ్మెల్యేలు..!
సవిత, సింధూర కొత్తవారు అయినప్పటికీ మొదటి సారి పోటీ చేసి మరి గెలిచారు. సింధూరకు ఆమె మామగారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బలమైన మద్దతు ఉండడం వల్ల గెలిచింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన నియోజవర్గం ఓటర్లు బాగా ఆయన కోడల్ని అక్కున చేర్చుకున్నారు. సింధూర రాజకీయాలకు కొత్త కావడం కూడా ఒక అడ్వాంటేజ్ గా మారిపోయింది దీంతో రాయలసీమలో మహిళా నేతలు కూడా తమ హవా చూపించారు.. ఇక పరిటాల సునీతమ్మ ఎన్నో ఏళ్లుగా ఉన్నది.
2005లో తన భర్త పరిటాల రవీంద్ర హత్య తర్వాత 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయింది. 2014 వరకు ఎమ్మెల్యే గానే కొనసాగింది 2019లో వైసీపీ పార్టీ నుంచి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గెలిచారు.. ఇప్పుడు 2024లో మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచింది. అంతేకాకుండా మంత్రివర్గంలో కూడా సునీతమ్మ పనిచేసింది. పెనుగొండ సవితమ్మ మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ ఓడించింది. అలాగే వైఎస్ఆర్సిపి సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే డి శ్రీధర్ ను పల్లె సింధూర ఓడించింది. సింధూర శ్రావణి చిన్నవారు అయినప్పటికీ సునీతమ్మ సవిత ఇద్దరు కలిసి 50 ఏళ్లు ఉన్నవారు. ఇందులో సులువుగా గెలిచింది సింధూరనే ఎందుకంటే తన మామ సపోర్టు వల్ల ప్రజా దారుణ వల్ల ఇమే సులువుగా అక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది.