ఏపీ: జగన్ డ్వాక్రా నిధులను మళ్ళించారా..?
ప్రతి ఏడాది రూ.365 రూపాయలు చెల్లిస్తే చాలు రాష్ట్ర ప్రభుత్వం చొప్పున మరో రూ .365 రూపాయలు జమ చేసి.. వారికి 60 ఏళ్ళు నిండిన తర్వాత నెలకురూ .500 రూపాయల చొప్పున పింఛని ఇస్తామని అప్పట్లో ప్రకటించారు.. 2013, 14 తరువాత ఇందులో ఈ నమోదును సైతం ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది లక్షల మంది వాటాదారులు ఉన్నారట. లబ్ధిదారులు ప్రభుత్వ వాటా కలిపి 2021 నాటికి 2000 వంద కోట్ల రూపాయలు చేరింది. ఈ మొత్తాన్ని జగన్ సర్కార్ క్యాష్ తీసేసుకుందని ఆ డబ్బు మొత్తం ఎల్ఐసి దగ్గర ఉండేవట.
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వమే రూ .500 రూపాయలు కడుతూ ఉండేది.. ఆ డబ్బును ఏం చేశారు అంటే సెర్ప్ పరిధిలోని ప్రత్యేకమైన ఖాతాలో ఉంచినట్టు అప్పట్లో జగన్ సర్కార్ కూడా తెలియజేసింది. అయితే 60 ఏళ్లకే పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జగన్ జరిగింది.. దీంతో ఈ రూ.500 రూపాయల పెన్షన్ ని డ్వాక్రా మహిళలకు ఆపివేశారు. ప్రస్తుతం ఈ డబ్బులను సిస్టం నుంచి తప్పించేశారు కాబట్టి .. వాస్తవానికి ఈ డబ్బులను వెనక్కి విచ్చేయాలి.. ఈ డబ్బులను ఇవ్వలేదంటూ కూడా ప్రముఖ వార్తాపత్రిక ప్రకటించడం జరిగింది. మరి ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.