సమ్మె చేసేది ఆర్టీసీ కార్మికులైతే ... టీ - ఎన్జీఓ నేతలతో చర్చలా ?
ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే వారితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ , టి - ఎన్జీవో నేతలను ప్రగతిభవన్ కు పిలిపించుకుని వారితో చర్చలు జరపడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది . గత ఏడాది కాలంగా పీఆర్సీ పై చర్చించడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని {{RelevantDataTitle}}