పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసీపీ నేతలు..!

KSK
వైసీపీ పార్టీ నాయకుడు పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ బడా వ్యాపారవేత్త కొన్ని కోట్లు విలువ చేసే భూమిని పవన్ కళ్యాణ్ కి 25 లక్షల రూపాయలు ఇచ్చారని..అయితే తాము దానికన్నా 5 లక్షల రూపాయలు ఎక్కువగా ఇస్తాం దాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు.

అంతేకాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 45 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరం లో ఇల్లు కట్టించి నట్లు వస్తున్నట్లు వార్తల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని పేర్కొన్నారు. మరియు అదే విధంగా సదరు ఇంటి గృహప్రవేశానికి తన అన్న చిరంజీవి మాత్రమే వెళ్లారని బయట ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు.

‘పవన్‌ కళ్యాణ్ మీరు ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తారు.. మీరు అసలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా’ అంటూ ఎద్దేవా చేశారు.ఓటుకు నోటు కేసు వస్తే చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే పవన్ కనీసం మాట్లాడలేదని పేర్ని నాని అన్నారు.

ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అధికారం కోసం కాదు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి గత నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన తెలుగుదేశం పార్టీతో జతకట్టి అప్పుడు ప్రశ్నించకుండా ఎన్నికల ముందు ఇప్పుడు టిడిపి నన్ను మోసం చేసింది రానున్న ఎన్నికల్లో నన్ను ఎన్నుకోండి నేను ముఖ్యమంత్రి అయి స్వచ్ఛమైన పాలన అందిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమని మరికొంతమంది వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.



పవన్ కళ్యాణ్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసీపీ నేతలు..!


వైసీపీ పార్టీ నాయకుడు పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ బడా వ్యాపారవేత్త కొన్ని కోట్లు విలువ చేసే భూమిని పవన్ కళ్యాణ్ కి 25 లక్షల రూపాయలు ఇచ్చారని..అయితే తాము దానికన్నా 5 లక్షల రూపాయలు ఎక్కువగా ఇస్తాం దాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 45 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరం లో ఇల్లు కట్టించి నట్లు వస్తున్నట్లు వార్తల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని పేర్కొన్నారు. మరియు అదే విధంగా సదరు ఇంటి గృహప్రవేశానికి తన అన్న చిరంజీవి మాత్రమే వెళ్లారని బయట ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ‘పవన్‌ కళ్యాణ్ మీరు ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తారు.. మీరు అసలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా’ అంటూ ఎద్దేవా చేశారు.ఓటుకు నోటు కేసు వస్తే చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే పవన్ కనీసం మాట్లాడలేదని పేర్ని నాని అన్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అధికారం కోసం కాదు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి గత నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన తెలుగుదేశం పార్టీతో జతకట్టి అప్పుడు ప్రశ్నించకుండా ఎన్నికల ముందు ఇప్పుడు టిడిపి నన్ను మోసం చేసింది రానున్న ఎన్నికల్లో నన్ను ఎన్నుకోండి నేను ముఖ్యమంత్రి అయి స్వచ్ఛమైన పాలన అందిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమని మరికొంతమంది వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.





పవన్ కళ్యాణ్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసీపీ నేతలు..!


వైసీపీ పార్టీ నాయకుడు పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ బడా వ్యాపారవేత్త కొన్ని కోట్లు విలువ చేసే భూమిని పవన్ కళ్యాణ్ కి 25 లక్షల రూపాయలు ఇచ్చారని..అయితే తాము దానికన్నా 5 లక్షల రూపాయలు ఎక్కువగా ఇస్తాం దాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 45 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరం లో ఇల్లు కట్టించి నట్లు వస్తున్నట్లు వార్తల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని పేర్కొన్నారు. మరియు అదే విధంగా సదరు ఇంటి గృహప్రవేశానికి తన అన్న చిరంజీవి మాత్రమే వెళ్లారని బయట ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ‘పవన్‌ కళ్యాణ్ మీరు ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తారు.. మీరు అసలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా’ అంటూ ఎద్దేవా చేశారు.ఓటుకు నోటు కేసు వస్తే చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే పవన్ కనీసం మాట్లాడలేదని పేర్ని నాని అన్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అధికారం కోసం కాదు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి గత నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన తెలుగుదేశం పార్టీతో జతకట్టి అప్పుడు ప్రశ్నించకుండా ఎన్నికల ముందు ఇప్పుడు టిడిపి నన్ను మోసం చేసింది రానున్న ఎన్నికల్లో నన్ను ఎన్నుకోండి నేను ముఖ్యమంత్రి అయి స్వచ్ఛమైన పాలన అందిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమని మరికొంతమంది వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.





పవన్ కళ్యాణ్ ఫై షాకింగ్ కామెంట్స్ చేసిన వైసీపీ నేతలు..!


వైసీపీ పార్టీ నాయకుడు పేర్ని నాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం లో హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే ఒక ప్రముఖ బడా వ్యాపారవేత్త కొన్ని కోట్లు విలువ చేసే భూమిని పవన్ కళ్యాణ్ కి 25 లక్షల రూపాయలు ఇచ్చారని..అయితే తాము దానికన్నా 5 లక్షల రూపాయలు ఎక్కువగా ఇస్తాం దాన్ని ఇస్తారా అని ప్రశ్నించారు. అంతేకాకుండా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ 45 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరం లో ఇల్లు కట్టించి నట్లు వస్తున్నట్లు వార్తల విషయంలో పవన్ కళ్యాణ్ స్పందించాలని పేర్కొన్నారు. మరియు అదే విధంగా సదరు ఇంటి గృహప్రవేశానికి తన అన్న చిరంజీవి మాత్రమే వెళ్లారని బయట ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. ‘పవన్‌ కళ్యాణ్ మీరు ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తారు.. మీరు అసలు ఎక్కడ ఉంటారో మీకు తెలుసా’ అంటూ ఎద్దేవా చేశారు.ఓటుకు నోటు కేసు వస్తే చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని ఆయన అన్నారు.గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే పవన్ కనీసం మాట్లాడలేదని పేర్ని నాని అన్నారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను అధికారం కోసం కాదు అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసి గత నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన తెలుగుదేశం పార్టీతో జతకట్టి అప్పుడు ప్రశ్నించకుండా ఎన్నికల ముందు ఇప్పుడు టిడిపి నన్ను మోసం చేసింది రానున్న ఎన్నికల్లో నన్ను ఎన్నుకోండి నేను ముఖ్యమంత్రి అయి స్వచ్ఛమైన పాలన అందిస్తానని పవన్ కళ్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదమని మరికొంతమంది వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: