అనంత పురంలో జేసీ బ్రదర్స్ పతనం ప్రారంభం...?

KSK

రాయలసీమ లో ఈ సారి వైకాపా క్లీన్ స్వీప్ చెయ్యబోతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర  రాజకీయ నాడి ని డిసైడ్ చెయ్యబోతున్న రాయలసీమ ఎలక్షన్ ఇప్పుడు రోజుకొక కొత్త ట్విస్ట్ తో ముందుకు సాగుతోంది.


ప్రస్తుతం అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ యొక్క పతనం మొదలైంది అనే మాట వినపడుతోంది. వీరి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు దెబ్బ తినే దిశగా ముందుకు సాగుతోంది అనీ అనేకమంది మాజీ లూ , నాయకులూ పార్టీలు మారే ప్లాన్ లో ఉండడం తో ఇది అధికార పార్టీ కీ , జేసీ దివాకర్ రెడ్డి కీ పెను ప్రమాదం గా మారింది.


రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే జీ వెంకట నాయిడు టీడీపీ ని వీడి  వైకాపా లో జేరారు దీంతో ఈక్వేషన్ లు లోతుగా మారిపోతున్నాయి అని అంచనాలు వినపడుతున్నాయి.  రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృష్టి చేస్తానని వెంకటనాయుడు స్పష్టం చేశారు.రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి టీడీపీ అభ్యర్థిగా  జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు .. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: