అప్పుడు ఎన్టీఆర్ అని చెబుతున్నా ఇప్పటి జగన్ అని చెబుతున్న రాసుకోండి అంటున్న మోహన్ బాబు..!
అంతేకాకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ముందునుండి చంద్రబాబుని నమ్మిన ప్రతి ఒక్కరు మునిగిపోయారని ఆఖరికి ప్రజలను కూడా ఈనాడు ముంచుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.
అయితే రాబోతున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఆనాడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అవుతారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లిన్ స్వీప్ చేస్తారని ఇదే విజయవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా ఏ విధంగా అయితే అప్పుడు చెప్పానో ఇప్పుడు అదే స్ఫూర్తితో చెబుతున్నాను వైయస్ జగన్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఆంధ్రాలో క్లిన్ స్వీప్ చేయడం ఖాయమని జగన్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అని తేల్చేశారు మోహన్ బాబు.