ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మరో హాట్ న్యూస్. సీఎం జగన్ క్యాబినెట్ 25మంది మంత్రులతో కూర్పు అవుతుందని తాజా వార్త. అందులో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు అని, ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ,కాపు వర్గం వారు ఈ ఉపముఖ్యమంత్రులు అని జగన్ స్పష్టం చేశారు. అయితే తాజాగా అందిన వార్త ఏంటంటే ఖరారైనా మంత్రులకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. వారికి సమాచారం అందిందట మంత్రి వర్గంలోకి చోటు కల్పించామని. ఇప్పటి వరకు మంత్రులుగా ఖరారైనా నేతలు వీరే...
ఖరారైనా ఏపీ మంత్రులు వీరే...
బొత్స సత్యనారాయణ
ధర్మాన కృష్ణదాస్
కొడాలి నాని
బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
కొలుసు పార్థసారధి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మేకతోటి సుచరిత
మేకపాటి గౌతంరెడ్డి