లోక్ సభ - రాజ్యసభల్లో టిడిపి నిశ్శబ్ధంగా మాయం? సొదిలో లేని చంద్రబాబు!
రాజ్యసభలో బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తమకు మద్దతిచ్చే ఏ ఒక్క ఎంపీని, పార్టీని వదులు కునేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. తమకు మద్దతిస్తామనే వాళ్లని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. రాజ్యసభలో మ్యాజిక్ ఫిగర్ 123. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సంఖ్యా బలం 75. ప్రస్తుతం నలుగురు ఎంపీలు ఖాళీ అయ్యారు. అమిత్ షా, స్మృతీ ఇరానీ లాంటి వాళ్లు రాజ్యసభ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు.
ఎన్డీయే సంఖ్యా బలం 102గా ఉంది. 123 కావాలంటే ఇతర సభ్యుల మద్దతు కూడా కావాలి. కీలక బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే రాజ్యసభలోనూ మెజార్టీ కావాలి. అందుకే ఇతర పార్టీల ఎంపీలను తమవైపు మళ్లించుకునే దిశగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. బీజేపీలోకి వస్తామంటే స్వాగతం చెబుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
Amit Shah
-
Nani
-
2019
-
CM
-
Party
-
TDP
-
Telugu Desam Party
-
Rajya Sabha
-
Andhra Pradesh
-
Amaravati
-
Amaravathi
-
Sujana Choudary
-
thursday
-
MP
-
Letter
-
Bharatiya Janata Party
-
Thota Chandrasekhar
-
Kanakamedala Ravindra Kumar
-
CBN
-
Loksabha
-
ram pothineni
-
Om Birla
-
N. Chandrababu Naidu
-
Kesineni Nani
-
Ram Mohan Naidu Kinjarapu