కర్రల సమరంలో తలలు పగిలాయ్.. రక్తం చిమ్మింది.. !

NAGARJUNA NAKKA

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రక్తం చిందింది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా వేలాది మంది కర్రలతో దేవరగట్టుకు చేరుకున్నారు. సంప్రదాయంగా చేపట్టిన జైత్రయాత్రలో 60 మందికి పైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 


కర్నూలు జిల్లాలో {{RelevantDataTitle}}