కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్గాంధీ నిప్పులు చెరిగారు. హర్యాన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సభల్లో మాట్లాడారు. కీలక అంశాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. బ్రిటీషర్ల తరహాలో బీజేపీ దేశాన్ని విభజిస్తోందని కాంగ్రెస్ ఎంపీ
{{RelevantDataTitle}}