టుడే టాప్ 10 న్యూస్ 2 PM

Edari Rama Krishna
1. తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండలను తలపిస్తున్న జలాశయాలు
తెలుగు రాష్ట్రాల్లో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయ్. శ్రీశైలం ప్రాజెక్టు జలసిరిని సంతరించుకుంది. కర్ణాటక ఎగువ  ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద నీటి రాకపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2N3hCtv