పోలీస్‌ అకాడమీలో విషాదం

నగరంలోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో విషాదం నెలకొంది. హిమాచల్‌ కేడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ మనోముక్త్‌ మానవ్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి గాయపడ్డాడు. దీంతో అతడిని అధికారులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మనోముక్త్‌ శుక్రవారం మృతి చెందాడు. మనోముక్త్‌ హర్యానా వాసి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: