నేడు రెండు చిన్న టీం ల మధ్య సూపర్ 12 మ్యాచ్ జరగనుంది. తర్వాత స్టేజ్ కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క మ్యాచ్ ను ఈజీగా తీసుకోకూడదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నిన్న దాయాదుల మధ్య జరిగిన ప్రపంచ కప్ పోరు. నిన్న పాక్ తో ఓడిన ఇండియా కు తర్వాతా మ్యాచ్ లలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ప్రతి మ్యాచ్ గెలవడం ప్రధానం.