మూడో టి20.. జట్టు నుంచి ఆ ముగ్గురు ఔట్?

praveen
ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ఇప్పటికే రెండు మ్యాచ్లు ముగిసాయి అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో సత్తా చాటి రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా జట్టు రెండవ మ్యాచ్లో మాత్రం తేలిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే 16 పరుగులు తేడాతో  శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అయితే రెండవ టి20 మ్యాచ్ లో బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగం కూడా పూర్తిగా నిరాశపరిచింది అని చెప్పాలి. దీంతో టీం {{RelevantDataTitle}}