దాదాపు గత నాలుగేళ్ల నుంచి భారత పర్యటనకు వచ్చిన ప్రతి జట్టును ఓడిస్తూ ఫార్మాట్ తో సంబంధం లేకుండా వరుసగా సిరీస్లను గెలుచుకుంటూ జైత్రయాత్రను కొనసాగించింది టీమిండియా జట్టు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలో ఇక ఇప్పుడు రోహిత్ సారధ్యంలో కూడా ఇక ఇలా సొంత గడ్డపై తిరుగులేని జట్టుగా అవతరించింది అని చెప్పాలి. అలాంటి టీమ్ ఇండియాకు ఇక దాదాపు 26 సిరీస్ ల తర్వాత మొదటిసారి సొంత గడ్డపై ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్లో చివరి రెండు మ్యాచ్లలో ఓడిపోవడం ద్