ఆస్ట్రేలియా, టీమిండియా జట్ల మధ్య నేటి నుంచి మహాసంగ్రామం ప్రారంభం కాబోతుంది. డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా బరిలోకి దిగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇక ఈ ఫైనల్ పోరు జరగబోతుంది. ఈ మహాసంగ్రామానికి అటు ఇంగ్లాండ్ లోని ఓవల్ మైదానం ఆతిథ్యం ఇస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక సాంప్రదాయమైన టెస్ట్ ఫార్మాట్లో ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ గురించి చర్చించుకుంటున్నా