అయితే ప్రభుత్వంపై  బురద చల్లటంలో కూడా చంద్రబాబు తన పరిమితులన్నింటినీ దాటేయటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ చంద్రబాబు చెప్పినదేమిటయ్యా అంటే ఏపిలో సెకనుకు ఒకళ్ళు చనిపోతున్నారట. పదిసెకన్లకు ఒకరికి కరోనా వైరస్ సోకుత