అక్టోబరు 4 నుంచి తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం

Sirini Sita
ట్రైన్ ప్రయాణం అందరికి ఇష్టమే.  ట్రైన్ ప్రయాణమంటే అందరికి సరదానే. కాకుంటే.. సౌకర్యాల లేమి విషయంలో భారత రైల్వేలు చాలా ముందుంటాయన్న విమర్శ కూడా  ఉంది. డిజిటల్ యుగంలోనూ జమానా క్రితం కోచ్ లు.. అశుభ్రం.. సౌకర్యాల లేమి చాలా ఎక్కువన్న పేరుంది. దీనికి భిన్నమైన ట్రైన్ ఒకటి ఈ నెల నాలుగు నుంచి పట్టాలెక్క పోతుంది. ఈ ట్రైన్ విశేషాలు వింటే.. రానున్న రోజుల్లో రైలు ప్రయాణ స్వరూపం మొత్తంగా మారిపోతుందన్న నమ్మకం కలుగుతుంది.

ఈ రైలెక్కిన వారంతా తాము ప్రయాణిస్తున్న ట్రైన్ ఆలస్యమైతే బాగుండనుకోవటం ఖచ్చింతం. దీనికి కారణం లేకపోలేదు.ఈ రైలు గమ్యస్థానానికి చేరాల్సిన సమయానికి చేరకుండా.. ఆలస్యమైతే నష్టపరిహారాన్ని ఇస్తుంది మరి. ఈ తరహా ప్రయోగాన్ని తొలిసారి భారత రైల్వేలో ప్రవేశ పెడుతున్నారు. సరి కొత్త సేవలు అందించే ఈ ట్రైన్ ఢిల్లీ- లక్నో మధ్య పరుగులు తీయనుంది.

అక్టోబరు నాలుగున {{RelevantDataTitle}}