అక్టోబరు 4 నుంచి తేజస్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం
ఈ రైలెక్కిన వారంతా తాము ప్రయాణిస్తున్న ట్రైన్ ఆలస్యమైతే బాగుండనుకోవటం ఖచ్చింతం. దీనికి కారణం లేకపోలేదు.ఈ రైలు గమ్యస్థానానికి చేరాల్సిన సమయానికి చేరకుండా.. ఆలస్యమైతే నష్టపరిహారాన్ని ఇస్తుంది మరి. ఈ తరహా ప్రయోగాన్ని తొలిసారి భారత రైల్వేలో ప్రవేశ పెడుతున్నారు. సరి కొత్త సేవలు అందించే ఈ ట్రైన్ ఢిల్లీ- లక్నో మధ్య పరుగులు తీయనుంది.
అక్టోబరు నాలుగున {{RelevantDataTitle}}