తిరుమల సమాచారం
* ఈరొజు మంగళవారం
15.08.2017
ఉ!! 5 గంటల సమయానికి,
* సర్వదర్శనం కంపార్టమెంట్స్
లనీ నిండినది. భక్తులు
స్వామి దర్శనం కోసం బైట
వెచి ఉన్నారు.
* సర్వదర్శనానికి 18 గంటల
సమయం పడుతుంది.
* కాలినడకన తిరుమలకి
చేరుకున్న భక్తులను ఉ: 8
గంటల తరువాత
వారికిచ్చిన సమయానికి
దర్శనానికి అనుమతిస్తారు.
* నిన్న ఆగష్టు 14 న
88,659 మంది భక్తులకి
స్వామివారి ధర్శనభాగ్యం
కలిగినది.
* నిన్న 42,927 మంది
భక్తులు స్వామివారికి
తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
* నిన్న స్వామివారికి హుండీలో
భక్తులు సమర్పించిన నగదు
₹:3.51కోట్లు.