తేదీ.నవంబర్ 14
కార్తిక మాసం పర్వదినాల సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం 12వ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం ఈ అపూర్వ ఘట్టానికి వేదికగా నిలిచింది. ఈ వేడుకకు యోగా గురు బాబారామ్దేవ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యఅతిథిగా వచ్చిన యోగా గురు బాబా రామ్దేవ్ కోటిదీపోత్సవం విశిష్టను చెబుతూనే కొన్ని యోగాసాలను వేశారు.
శ్రీ అలివేలు మంగ సర్వయ్య స్మార్ధ వేద పాఠశాల విద్యార్ధుల వేద పఠనంతో కోటి దీపోత్సవం ప్రారంబం
#డాక్టర్ శేషులత బృందంచే
#శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం
#నోరి నారాయణ మూర్తి ప్రవచనం
#కొల్హపూర్ మహలక్ష్మీకి స్వాగతం
#వేదికపై సింహద్రి అప్పన్నకు హరిచందన పూజ
#చౌకిలపై విష్ణుమూర్తి విగ్రహాలకు భక్తులచే హరిచందన పూజ
#సింహద్రి అప్పన్న కల్యాణోత్సవం నిర్వహించారు
#పల్లకిపై సింహచలం ఉత్సవమూర్తుల ఊరేగింప
పీఠాధిపతి..
యోగ గురు బాబా రామ్ దేవ్
అతిధులు..
ప్రతాప్ చంద్ర సారంగి ,పశు సంవర్ధక ,సూక్ష్మ మద్యతరహ పరిశ్రమల శాఖ కేంద్ర సహయ మంత్రి
వై.సత్యకుమార్, జాతీయ కార్యదర్శి, బిజేపి