ఇళ్లకే పరిమితం అయిన ఉగాది...!

దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో అందరూ ఉగాదిని ఇంటి వరకే పరిమితం చేసారు. ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు. గుడికి వెళ్ళే వాళ్ళు కూడా ఇంటి నుంచి ఉగాదిని జరుపుకుంటున్నారు. బంధు మిత్రుల సందడి లేకపోవడం తో ఉగాదిని జరుపుకుంటున్నారు. ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారు అందరూ. 

 

చాలా మంది గుడికి వెళ్ళే వాళ్ళు ఇంట్లోనే దేవుడ్ని పెట్టుకుని పూజ చేసుకుంటున్నారు. బయటకు వెళ్తే పోలీసులు ఊరుకోకపోవడం తో ఇప్పుడు అందరూ కూడా తమ వద్ద ఉన్న వాటి తోనే పండగ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉగాది పచ్చడి అందుబాటులో ఉంటేనే చేసుకుంటున్నారు. లేకపోతే మానేస్తున్నారు. మిత్రులకు సహా అందరికి {{RelevantDataTitle}}