హెరాల్డ్ విజేత: నిద్రానమై ఉన్న భారతజాతిని మేల్కొలిపిన మహనీయుడులాంటి వారు ఈ కాలంలో ఒక్కరుంటే చాలు.. !

venugopal

ఈనాటి యువత ఉక్కు కడ్దిలాంటి వారంటు ఆనాడే భారతదేశ యువతను మేల్కొలిపిన మహానీయుడు స్వామి వివేకానంద.. ఒక వ్యక్తి జీవితం నిరాశ నిస్పృహలతో నిండినప్పుడు, భయ భ్రాంతులకు గురై, మనసు చెడు మార్గాలవైపు మళ్ళి ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితులలో ఉన్నపుడు ఒక్కసారి స్వామి వివేకానందకి సంబందించిన పుస్తకాలు, సూక్తులను చదివితే చాలు వివేకానందుడి సందేశాలు సూటిగా ఆ హృదయాన్ని తాకుతాయి. మనసులో ఒక తెలియని ధైర్యం వెన్నుతట్టి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది.. అప్పటివరకు ఉన్న ఆలోచనలో మార్పు కలిగి జీవితానికి అసలైన అర్ధం తెలుస్తుంది.

 

 

నేటికాలంలో తీసుకుంటే ఎందరో బాబాలు, మరెందరో స్వామీజీలు దైవాంశసంభూతులుగా చెప్పుకుంటూనే ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు.. అందుకే వారు యువతకిచ్చే సందేశంలోని వ్యాక్యాలు అమృతపదాలుగా వర్ధిల్లడం లేదు. అందువల్ల ప్రజలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు.. కానీ స్వామి వివేకానంద తన ప్రసంగంతో యావత్ దేశప్రజానీకం మనసులనే దోచుకున్నాడు.. ఒక {{RelevantDataTitle}}