వర్షంలో తడిసిముద్దైన టీమ్ ఇండియా క్రికెటర్లు... సిబ్బంది తీరుపై ఆగ్రహం
టీమిండియా జట్టు దుమ్మురేపుతోంది. తాజాగా వైజాగ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ 203 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేసి విజయ ఢంకా మోగించింది. దీంతో ఆటగాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. కాగా టీమిండియా ఆటతీరుపై ఎన్నో ప్రశంసలు కూడా వచ్చాయి. తొలి టెస్టులోనే 203 పరుగుల భారీ తేడాతో భారత్ జట్టు విజయం సాధించడంతో {{RelevantDataTitle}}