హ్యాట్సాఫ్ మ్యాన్ అంటూ శార్దూల్ను విరాట్ కోహ్లి ప్రశంసలు..
తాజాగా వెస్టిండీస్తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే కదా. విండీస్ చేసిన 316 పరుగుల టార్గెట్ను విరాట్ గ్యాంగ్ 48.4 ఓవర్లలో ఆరు వికెట్లతో ఛేదించి విజయం సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో రాహుల్ (89 బంతుల్లో 77; 8 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (63 బంతుల్లో 63; 8 ఫోర్లు, 1 సిక్స్) లు చేసి అర్ధ సెంచరీలు చేయగా, కోహ్లి (81 బంతుల్లో 85; 9 ఫోర్లు) {{RelevantDataTitle}}