ఎన్నో రోజుల నుంచి టీమిండియా కెప్టెన్సీ మార్పుపై డిమాండ్లు వచ్చాయి. ఐపీఎల్లో ఐదుసార్లు టైటిల్ గెలిపించిన రోహిత్ శర్మను టీమిండియా కెప్టెన్గా నియమించాలి అంటూ డిమాండ్లు వచ్చాయి.కెప్టెన్ విరాట్ కోహ్లీ టీమిండియా కు ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా అందించలేకపోయాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. బీసీసీఐ కెప్టెన్సీ మార్పు చేసే అవకాశం లేదు అంటూ తేల్చి చెప్పింది. కానీ అలాంటి సమయంలోనే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా మారడం అనివార్యంగా మారిపోయిం