యశస్వి, జోస్ బట్లర్, సంజూశామ్సన్, హెట్మయిర్, పడికల్, రియాన్ పరాగ్ ఇంకా ధ్రువ్ జురేల్.. ఇలా అదరగొట్టే బ్యాటర్ల ఉన్నప్పటికీ కేవలం 155 పరుగులను ఛేదించలేకపోయింది రాజస్థాన్ రాయల్స్ టీం.ఇక వీళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్ కూడా ధాటిగా బ్యాటింగ్ చేయగలిగే సత్తా ఉంది. అయినా రాజస్థాన్ టీం తమ సొంత మైదానంలో చాలా దారుణంగా ఓటమిపాలైంది.జైపూర్ సిటీలో నాలుగేళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ జరగడం గమనార్హం. అయితే సొంత ప్రేక్షకుల మధ్య గుజరాత్ చేతిలో ఏకంగా 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది
{{RelevantDataTitle}}