ఆ 7 వికెట్లు తీస్తేనే..!

shami
ప్రస్తుతం జరుగుతున్న భారత్ బంగ్లాదేష్ టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు రసవత్తరంగా సాగింది.. మొదటి ఇన్నింగ్స్ 388 పరుగులకు ఆలౌట్ అవగా.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 159 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది.. ఇక 459 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేష్ జట్టు సెకండ్ ఇన్నింగ్స్ లో తడబడింది.


నాలుగో రోజు ఆట ముగిసే సరికి 103 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది బంగ్లాదేష్ జట్టు. ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా బంగ్లాదేష్ విజయ సాధించడానికి 356 పరుగులు అవసరముండగా భారత విజయ లక్ష్యానికి మిగిలిన 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: