బుల్లిపిట్ట: వన్ ప్లస్ బ్రాండ్ నుంచి మరొక సరికొత్త మొబైల్..!!

Divya
ప్రముఖ స్మార్ట్ మొబైల్ దిగ్గజం సంస్థలలో వన్ ప్లస్ కూడా ఒకటి. తాజాగా నార్డ్ -2T మొబైల్ విడుదల చేస్తోంది. దీనిని వచ్చే నెల 1వ తారీఖున అధికారికంగా విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ఇక ఈ మొబైల్ యూరప్లో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎప్పుడు రానుంది అనే విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే భారత్లో లాంచింగ్ కు సంబంధించి padsionate GeekZ అనే వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కొత్త మిడిల్ రేంజ్ మొబైల్ జూలై 1న భారతదేశంలో లాంచ్ అవుతోందని.. అధినేత {{RelevantDataTitle}}