బుల్లిపిట్ట: అదిరిపోయే ఆఫర్.. రూ. 52 వేల శాంసంగ్ ఫోన్ రూ. 22 వేలకే!
ఫ్లిప్కార్ట్.. ప్రముఖ ఈ కామర్స్ సంస్ద.. కరోనా వచ్చి ఎన్నో ఆఫర్లు ఇవ్వలేదు కానీ లేకుంటే ఎన్నో అద్భుతమైన ఆఫర్లు ఇచ్చేది. ఎన్నో సేల్స్ పెట్టేది. సరే ఇప్పుడు అయితే ఏంటి ఇప్పుడు సెల్ పెట్టింది కదా! ఎన్నో అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది కదా ఈ ఈ-కామర్స్ సంస్ద. ఇంకా నిన్న ప్రారంభమైన ఈ ఫిలిప్ కార్ట్ సెల్ లో ఎన్నో అద్భుతమైన ఆఫర్లను ఇచ్చింది.
నిన్న ప్రారంభమైన ఈ సెల్ జూన్ 27వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సెల్ లో వివో జెడ్1ఎక్స్, యాపిల్ ఐఫోన్ 8, గూగుల్ పిక్సెల్ 3ఏ, షియోమీ ఎంఐ మిక్స్2 సహా ఎన్నో స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ఇచ్చారు. అయితే ఇంకో అద్భుతమైన ఆఫర్ ఏంటి అంటే? రూ.52 వేల విలువ చేసే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 22 వేలకు అందిస్తుంది.
దీంతో వినియోగదారులు ఈ ఆఫర్ చూసి తెగ సంబరపడిపోతున్నారు. బిగ్ సేవింగ్ డేస్ సేల్లో భాగంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. లాక్డౌన్తో ఇప్పటి వరకు అమ్మకాల లేవు కానీ ఇప్పుడు ఈ అతి పెద్ద సెల్ తో ఫ్లిప్ కార్ట్ వినియోగదారులతో ఫుల్ అయిపోయింది. ఊహలకు అందని డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్ఫోన్ ఫీచర్లు కూడా అదిరిపోయాయి.. మరి ఆ ఫీచర్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
తొలి రొటేటింగ్ కెమెరా,
ఫింగర్ప్రింట్ సెన్సార్ రొటేటింగ్ కెమెరా,
48 + 8 ఎంపీ రియల్ కెమెరాలు,
3700ఎంఏహెచ్ బ్యాటరీ,
ఫాస్ట్ చార్జర్ ఫీచర్లు ఉన్నాయి.
మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ చూడండి.. నచ్చిన ఫోన్ ని ఆఫర్లో కోనేయండి.