ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడ్ సేల్ ప్రారంభం...స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..
ఈ మేరకు స్మార్ట్ ఫోన్ లపై భారీ డిస్కౌంట్ ను అందించింది. షియోమీ, రియల్ మీ, ఒప్పో, శాంసంగ్ బ్రాండ్ల ఫోన్లపై భారీ తగ్గింపును అందించనున్నారు. ఈ సేల్ నవంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సేల్ మళ్లీ జరగనుంది. ఎల్జీ జీ8ఎక్స్ ఆఫర్ సేల్ కూడా జరగనుంది. దీంతో పాటు గెలాక్సీ నోట్ 10+, ఒప్పో ఎఫ్15, మోటొరోలా రేజర్ మరిన్ని ఫోన్లపై ఆఫర్లు అందించారు.. ముఖ్యంగా ఎస్బిఐ కస్టమర్లకు ఐదు శాతం రాయితీని కూడా అందించారు.
అయితే నిన్నటి నుంచి ప్రారంభం అయిన ఈ సెల్ ఈ నెల 30 వరకు జరగనుందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. రియల్ మీ నార్జో 20 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్41 6 ,
ఐఫోన్ ఎస్ఈపై భారీ తగ్గింపును ఈ సేల్లో అందించారు. ఇక ఐఫోన్ ఎక్స్ఆర్ కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా జీ9 మరియు ఒప్పో ఎఫ్15 , శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ స్మార్ట్ ఫోన్పై కూడా భారీ ధర తగ్గింపు లభించింది.ఇక ఎల్జీ జీ8ఎక్స్ స్మార్ట్ ఫోన్పై కూడా మళ్లీ భారీ డిస్కౌంట్ను అందించారు. మోటొరోలా రేజర్ వంటి ఫోన్లు భారీ డిస్కౌంట్ లతో ఈ కంపెనీ అందిస్తున్నట్లు తెలిపింది.. మరో సంతోషకర వార్త ఏంటంటే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మోటో జీ 5జీ స్మార్ట్ ఫోన్ నవంబర్ 30వ తేదీన లాంచ్ కానుంది.. ఈ ఫోన్ ను కూడా డిస్కౌంట్ ధరలకు అందించనుంది.. ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడ్ సెల్ లో ఇప్పటికే చాలా మంది ఫ్రీ బుకింగ్ లు కూడా ప్రారంభించారు..