వైరల్ : ఓరి నాయనో.. దొంగకే చుక్కలు చూపించిన ప్రయాణికులు?

praveen
ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా దొంగలు బెడదా కాస్త ఎక్కువ గానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఎక్కడికి వెళ్లినా ఏం చేస్తున్నా.. అలెర్ట్ గా ఉండాల్సిందే. ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా ఇక చివరికి విలువైన వస్తువులను కోల్పోవాల్సిన పరిస్థితి నేటి రోజుల్లో నెలకొంది. ముఖ్యం గా రైలు ప్రయాణాలు చేసేటప్పుడు అయితే దొంగల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే దొంగలు ఎప్పుడూ ఎటువైపు నుంచి ఎటాక్ చేసి చోరీలకు పాల్పడతారు అన్నది ఊహకం గానే ఉంటుంది.

 ఇటీవల కాలం లో రైలు కదులుతున్న సమయం లో ప్లాట్ఫారం మీద నుంచి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు లోకి వస్తున్నాయి.. ఇక్కడ స్టేషన్ నుంచి కదులుతున్న రైలు లో చోరీ చేసేందుకు ఒక {{RelevantDataTitle}}