500 రూపాయల బీరుకి 2 లక్షల రూపాయలు టిప్పా ?

SS Marvels
గత సంవత్సర కాలంగా ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వెరస్ మహమ్మారి ప్రభావం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దాని ప్రభావం వాటిపై ఆధారపడి జీవనం కొనసాగించే చాలామంది వ్యక్తులపై తీవ్రంగా పడింది. మరలా ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తుండటంతో హోటళ్ళు, రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. అయినప్పటికీ కోవిడ్ భయంతో జనాలు ఇంతకు ముందులా బయటకెళ్లి భోజనం చేయడానికి, ఫ్రెండ్స్‌తో కలిసి సరదాగా పార్టీలు చేసుకోవడానికి ఇప్పుడు ఇష్టపడటం లేదు. అమెరికాలోని ఓహియోలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. రెస్టారెంట్లను మూసివేస్తున్నారు. {{RelevantDataTitle}}