కేవలం 20 చెట్లతో రూ.30 లక్షలా అంటే చాలా విడ్డూరంగా ఉందే..అని అనుకుంటారు. కానీ ఎలా సంపాదించాడో తెలిస్తే నోరెళ్లబెడతారు. ఆ చెట్లు ఏవో కాదు శ్రీ గంధం చెట్లు. నల్గొండ జిల్లా పసూరు గ్రామానికి చెందిన రైతు ఇస్తారపురెడ్డి తన పొలం గట్టు పై పెంచిన 20 చెట్లను విక్రయించగా రూ. అక్షరాల 36 లక్షల ఆదాయం వచ్చిందట.