కరోనా దండయాత్ర.. మళ్ళీ స్కూల్స్, కాలేజీలకు కష్టమే...!!
ఇక ఆ కీలక నిర్ణయం ఏమిటంటే ఈ నెల 22 వ తేదీ నుంచి 9,10,11 వ తరగతులు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులకి తిరిగి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆన్లైన్ లోనే విద్యా విధానాలు చేయాలి అన్నటువంటిది తాజాగా అందుతున్న సమాచారం.ఇక మిగతా తరగతుల పరీక్షలు ఏమవుతాయి అనే విషయానికి వస్తే.. ఇక కిందట సంవత్సరం పరీక్షలు పెట్టకుండా విద్యార్థులను పాస్ చేసి పై తరగతులకి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కొన్ని తరగతులకి అయితే తరువాత విడి విడిగా జాగ్రత్తలు తీసుకొని నిర్వహించడం కొనసాగింది. ఇక ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువైనా నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎలా కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే.ఇక నైనా ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందో లేదో చూడాలి...ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...