డాక్టర్లు పొమ్మన్నారు..డ్రైవ‌ర్ పురుడు పోశాడు... !

MADDIBOINA AJAY KUMAR
పేషెంట్ ల‌ను స‌రైన స‌మ‌యానికి ఆస్ప‌త్రికి త‌ర‌లించి ప్రాణం కాపాడ‌టం అంబులెన్స్ డ్రైవ‌ర్ డ్యూటీ కానీ ఓ గ‌ర్బిణికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని డాక్ట‌ర్లు అడ్మిట్ చేసుకోకుండా వేరే ఆస్ప‌త్రికి పొమ్మ‌న్నారు. దాంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించే క్రమంలో పురిటినొప్పులు రావ‌డంతో డ్రైవ‌రే డాక్ట‌రై పురుడు పోశాడు. స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించి త‌ల్లీ బిడ్డ ప్రాణాల‌ను కాపాడారు. వివ‌రాల్లోకి వెళితే.... ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖ‌మ్మం {{RelevantDataTitle}}