ఓరి నాయనో.. చితిపై కళ్ళు తెరిచి మాట్లాడిన శవం?
ఇక్కడ ఓ వృద్ధుడు చనిపోయాడు.. ఇక బంధువులందరూ కూడా ఇంటికి చేరుకుని బోరున విలపించారు. బాధాతప్త హృదయాలతో ఆ వృద్ధుడికి అత్యక్రియలు నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలోనే స్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ చితి పైన పడుకోబెట్టారు. చివరిగా వృద్ధుడి నోట్లో గంగాజలం పోశారు. కానీ ఆ తర్వాత అందరూ షాక్ అయ్యారు. మరికొద్ది సేపట్లో చితికి నిప్పంటించారు అనుకుంటున్న సమయంలో వృద్ధుడు కళ్ళు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దేశ {{RelevantDataTitle}}