ఓరి నాయనో.. చితిపై కళ్ళు తెరిచి మాట్లాడిన శవం?

praveen
సాధారణంగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. కొంత మంది చనిపోయిన తర్వాత వారిని కుటుంబ సభ్యులు బంధువులందరూ స్మశానానికి తీసుకు వెళతారు. స్మశానంలో చితికి నిప్పంటించాలి అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా శవం లేచి కూర్చుంటుంది. ఇక దీంతో అందరూ షాక్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరిగినప్పుడు చాలామంది నవ్వుకుంటారు. ఇక నిజజీవితంలో ఇలాంటిది జరుగుతుందా అంటే.. సినిమాల్లో అయితే ఇలాంటివి సాధ్యమవుతాయి. కానీ నిజజీవితంలో ఇలాంటివి జరగడం అసాధ్యమే అని అంటూ వుంటారు చాలామంది. కానీ ఇక్కడ జరిగినది చూసిన తర్వాత మాత్రం అందరూ అవాక్కవుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఇక్కడ ఓ వృద్ధుడు చనిపోయాడు.. ఇక బంధువులందరూ కూడా ఇంటికి చేరుకుని బోరున విలపించారు. బాధాతప్త హృదయాలతో ఆ వృద్ధుడికి అత్యక్రియలు నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలోనే స్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ చితి పైన పడుకోబెట్టారు. చివరిగా వృద్ధుడి నోట్లో గంగాజలం పోశారు. కానీ ఆ తర్వాత అందరూ షాక్ అయ్యారు. మరికొద్ది సేపట్లో చితికి నిప్పంటించారు అనుకుంటున్న సమయంలో వృద్ధుడు కళ్ళు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దేశ {{RelevantDataTitle}}