తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.. వుడ్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కావేరీ ట్రావెల్స్ బస్ పార్కింగ్ స్టాండ్ లో అనుకోకుండా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనుకోకుండా అక్కడే ఉన్న తొమ్మిది బస్సులు అగ్నికి ఆహుతి అవ్వడం గమనార్హం. అలాగే పక్కనే ఉన్న మరో రెండు బస్సులకు కూడా మంటలు వ్యాపించడంతో ఎంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ పార్కింగ్ స్టాండ్ లో సుమారుగా 20 కి పైగా బస్సులు ఉండటం ఒక బస్సు నుంచి ఇంకొక బస్సుకు అగ్ని వ్యాపించడం అంతా క్షణం లో జరిగి ప